Home » Schools close
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అమెరికాలో రెండు వారాల క్రితం కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ చేయగా మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపెట్టింది. ఈ క్రమంలో భారత్ సెప్టెంబర్ 1 నుంచి స్కూల్
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో స్కూళ్లు, కాలేజీలను అక్టోబరు22,మంగళవారం మూసివేశారు. రామనాథపురం, కోయంబత్తూరు, కన్యాకుమారితో సహా పలు జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలత
శ్రీలంక వరస బాంబు పేలుళ్లతో రెండు రోజుల పాటు (ఏప్రిల్ 22,23) విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలో చర్చిల్లో ఈస్టర్ పండుగ వేడులు జరుగుతుండగా ఒక్కసారిగా సంభవించిన పేలుళ్లకు దేశం యావత్తు దద్దరిల్లిపోతోంది. ఉద�
ఎక్కడ చూసినా మంచు...బయటకు వెళ్లాలంటే భయం..మంచుతో కూడిన వర్షం..దానికి తోడు బలమైన ఈదురు గాలులు..చెట్లు..ఇంటి బయట నున్న కార్లు..మొత్తం మంచుతో కప్పుకపోయాయి.