Home » Schools Closed
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
పశ్చిమ రైల్వే గుజరాత్ తీర ప్రాంతంలో 56 రైళ్లను రద్దు చేసింది. స్కూల్స్ మూతపడ్డాయి.
ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది...
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని ఆదేశించింది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..దీంతో మరోసారి స్కూల్స్ మూసివేయక తప్పటంలేదని పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ ప్రకటించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ 24ఏళ్ల హైదరాబాద్ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మైండ్ స్పేస్ లో పని చేస్తున్న పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఇంటి దగ్గర నుంచే పని