-
Home » science
science
ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు ఉన్నాయి.. ఈ కోర్సుల్లో చేరతారా?
ఎంపీసీ అనంతరం విద్యార్థులు ఇంజినీరింగ్ చేయొచ్చు. అలాగే, బీఎస్, బీఎస్ఎంఎస్, బీఎస్సీ వంటి కోర్సులు ఉన్నాయి.
Right Order to Eat Your Food : భోజనంలో ముందుగా ఏది తినాలి? ఏది తినకూడదు?
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.
కరోనాపై సైంటిస్టుల తీపి కబురు!
కరోనాపై సైంటిస్టుల తీపి కబురు!
Chicken or Egg?: కోడి ముందా? గుడ్డు ముందా? సైంటిస్ట్లు సమాధానం కనిపెట్టేశారు
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న.
కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఏకైక ఫుడ్ ఇదే..
Food after COVID-19 Vaccination: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా.. అపోహల నడుమ ఫుడ్ తీసుకోకపోతే 100శాతం కంఫర్ట్ కోల్పోతాం. మనం బెటర్ గా ఫీల్ అవడానికి తీసుకునే ఫుడ్స్ లో ఒక గ్లాసు నిండా టీ, లేదా చికెన్ సూప్ ఏదైనా బెటర్ అంటున్నారు. దాదాపు చికెన్ సూప్ తీసుకోవడమే బెటర్ అ
మంచి వద్దు, నిజం అసలే వద్దు.. కావాల్సిందంతా బ్యాడ్ న్యూస్, రూమర్స్, గాసిప్స్.. మనిషి మెదడుకి ఏమైంది?
human brain: రోడ్డుపై వెళ్తుంటే అనేక విషయాలు చూస్తుంటాం. మంచి చూస్తాం.. చెడూ చూస్తాం. కానీ మనిషి బుర్ర మాత్రం మంచి కన్నా చెడునే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది. మంచి మాటలు, మంచి పనుల కన్నా చెడు వాటినే తొందరగ గ్రహిస్తుంది. ఇది మానవుని సహజ లక్షణం. అయితే ఇ�
తెలంగాణలో డిజిటల్ విప్లవం, రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యం – కేటీఆర్
తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది. ఇప్పటికే టీ-ఫైబర్తో ప్రభుత్వం పునాదులు వేసిన కేసీఆర్ సర్కార్.. డిజిటల్ విప్లవానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్న కేటీఆ�
పబ్లిక్ టాయిలెట్లలో మూత్రంతో బ్రెడ్ తయారీ.. దీని వెనుక చాలా సైన్స్ ఉందంటోన్న బేకర్
ఓ ఎంటర్ప్రైజింగ్ బేకరీ మహిళల మూత్రం ఉపయోగించి బ్రెడ్ తయారుచేస్తుంది. ఇది చాలా విలువైన బ్రెడ్ అని పబ్లిక్ టాయిలెట్స్ నుంచి సేకరించి తయారీలో వాడుతున్నారు. లూయీస్ రాగెట్ అనే ఇకో-ఫెమినిస్ట్ మహిళల మూత్రంతో గోధుమలను పెంచి.. దాంతో గోల్డీలాక్స్ �
పంది మాంసం తింటే ఆరోగ్యానికి ఎందుకు హానికరం.. సైన్స్ ఏం చెబుతోంది?
అసలే కరోనా యుగం నడుస్తోంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తినే ఆహారపు అలవాట్ల నుంచి శుభ్రత వరకు అన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆహారం తినడం మంచిది? ఏది తింటే ఆరోగ్యానికి హానికరమనేది తప్పక తెలు
అందరూ ఎందుకంత స్వార్ధపరులు? సైన్స్ దగ్గర సమాధానముంది…
వాస్తవానికి స్వార్థం లేని మనిషే ఉండడు అంటారు. ఏ పని చేసినా అందులో స్వార్థాన్ని వెతుకునే వారు ఎందరో ఉంటారంటారు. అవసరమే మనిషి ప్రవర్తనను స్వార్థపూరిత పనిచేయిస్తుందని చెబుతున్నారు తత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు.. శతాబ్దాలుగా స్వార్థపూరిత ప్ర�