Home » SCO SUMMIT
అభివృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరమన్న విషయం సుస్పష్టమని తెలిపారు.
తన పర్యటనపై మీడియా చాలా ఆసక్తిని కనబర్చుతుందని..
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేయడాన్ని ఆపివేస్తే తప్ప పాకిస్థాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపబోమన్న భారత్ వైఖరిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ ‘‘భారతదేశం ఆందోళనలను మేము అర్థం చేసుకుంటాం. అదే సమయంలో మా ఆందోళనలను కూడా భారత్ అర్థం చేసుకోవాలి. వాటి�
ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఎస్�
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు.
PM’s Message At Regional SCO Meet షాంఘై సహకార సంస్థ(SCO)20వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-10,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ర�