Screeing Test

    గుడ్ న్యూస్ : ఏపీలో కరోనా లేదు!

    March 5, 2020 / 12:42 AM IST

    ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్‌ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్�

    ఏపీలో ప్రారంభమైన గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ 

    May 5, 2019 / 05:17 AM IST

    ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు

10TV Telugu News