Home » Screeing Test
ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్�
ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు