Home » Sea
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది.
20 ఏండ్ల నుంచి దుబాయ్లోనే శశికాంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. దుబాయ్కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే బక్రీద్ రోజు సెలవు కావడంతో.. తన భార్య సారిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ సముద్ర తీరానికి వ�
తాజాగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా సముద్రాన్ని క్లీన్ చేద్దాం రండి అంటూ తాను క్లీన్ చేసి చూపించి వేరేవాళ్లని మోటివేట్ చేస్తుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా ఇటీవల............
తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వెళ్లారు. బీచ్లో అలల తాకిడికి ముగ్గురు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.
నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.
మా దేశాలను కాపాడండీ అంటూ..సముద్రంలో నిలబడి సందేశం ఇస్తోంది ఓ చిన్న దేశం..ఆ దేశం ఇచ్చే సందేశం వారి క్షేమం గురించే కాదు యావత్ ప్రాణికోటి కోసం..మనిషి మనుగడ కోసం..
నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి.
మరో బాటిల్ సందేశం ఆసక్తికరంగా మారింది. 37 ఏళ్ల క్రితం జపాన్ సముద్రంలో బాటిల్ లో పెట్టి పంపించిన ఓ సందేశం 6,000 కిలోమీటర్లు కొట్టుకొచ్చి హవాయ్ తీరానికి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వ�
ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన ఘటన మంగళవారం రష్యాలో చోటుచేసుకుంది.