Home » Sea
వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.
ఇంగ్లండ్లోని కార్న్వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ (Labster) దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఇది అతని వలలో పడింది. వలలో నీలి రంగులో మెరిసిపోతున్న దాన్ని చూసి అదేమిటాని అనుకున్న జాలరి దాన్ని బోటులోకి తీశాక..వావ
సముద్ర జలాల్లో చేపలవేట బంద్ కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజుల పాటు చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది.
Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�
Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్ మార్చారు. ఎప్పుడూ సింపుల్గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్ అవుతున్నారు. లాల్చీల ప్లేస్�
Fisherman Precious Orange Pearl: అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ, తట్టిందంటే మాత్రం.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయ్. లక్షాధికారో, కరోడ్ పతో అయిపోతారు. థాయ్ లాండ్ కు చెందిన ఓ జాలరి విషయంలో ఇదే జరిగింది. అతడు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడయ్యా�
Britain police arrested women sitting bench : బ్రిటన్ లో సముద్ర తీరంలో ఓ బెంచీ మీద కూర్చుని ఎగసిపడే కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని సముద్రాన్ని చూస్తున్న ఆమెను హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆమె బిత్తరపోయిం�
Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రె�
భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్కతాలో.. జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్) యార్డ్ నుంచి 17-A ప్రాజెక్టుల�
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే