Home » second wave
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 1,167 మంది మృతి చెందారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సోమవారం ఒకే రోజు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన మొదటి 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రా�
లాక్ డౌన్ ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే..కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకారం కావాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీస�
భారత్లో కరోనా సెకండ్ వేవ్లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ప్రకటించింది. సెకండ్ వేవ్లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడిం�
కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం
Telangana Corona : గురువులపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. మ�
ఎక్స్ రేను ఉపయోగించి..కరోనా నిర్ధారణ చేసే టెక్నాలజీని బెంగళూరుకు చెందిన ఆర్ట్ కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ‘ఎక్స్రేసేతు’ అని పిలుస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్�
ఏపీపై కరోనా పంజా..సంపూర్ణ లాక్ డౌన్.!
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.