Home » second wave
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మన దేశంపై సునామీలా విరుచుకుపడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాగా సెకండ్ వేవ్ వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సెకండ్ వేవ్ వైరస్ చాలా డేంజ�
తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి.
కొవిడ్ 19 సెకండ్ వేవ్ అంతకుముందెన్నడూ లేని పరిస్థితులను చవిచూపిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముందుగానే లాక్డౌన్ ప్రకటించడంతో ...
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృ
కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్లో కనీసం 15 రోజులు చికిత్స అందించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోంక్వారంటైన్లో ఉండి కోలుకున్నవారికి సైతం కనీసం 15 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.