Home » second wave
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొదట ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా విజృంభన ఇప్పుడు 12 రాష్ట్రాలకు చేరుకుంది.
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
వాతావరణ పరిస్థితులు.. రాష్ట్రంలో ప్రజలు విస్మరిస్తున్న జాగ్రత్తలు చూసి కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక దశలో రోజుకు 10 వేల వరకూ నమోదైన కేసులు క్రమంగా తగ్గి ప్రస్తుతం రోజుకు 600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రస�
Covid ప్రభావం ఉండటం లేదు. ముందు పాటించినంత జాగ్రత్తలు అవసర్లేదు. అసలు ఆ మహమ్మారి గురించి భయమే ఉండక్కర్లేదు అనుకుంటే మన జీవితాలకు మనమే ముప్పు కొనితెచ్చుకున్నట్లు.. ఎందుకంటే ఇలా ఫీలయ్యే విదేశాల్లో కరోనా రెండో దశ మొదలైంది. ఇండియాలోనూ ఢిల్లీ, కేరళల
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఓ చిన్న రిలీఫ్. ఒక్కసారి కరోనా వైరస్ వచ్చి తగ్గితే చాలు, ఇక తిరిగి వైరస్ మన జోలికి రాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఓసారి వైరస్ సోకిన వారికి తిరిగి సెకండ్ ఎటాక్ అనేది రాదే రాదని అంటున్నా�