Home » Secretary
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, సోషల్ వర్క్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ,పీజీ లేదా తత్సమాన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కు తీసుకుంది. ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా కష్టకాలంలో సెకండ్ వేవ్ సమయంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి ఎంతగా ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�
GHMC election: గ్రేటర్లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా… జరిమానా విధించనున్నట్టు రాష్ట్ర ఎన్�
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ రగడ కొనసాగుతోంది. సెలెక్ట్ కమిటీ ఫైల్ను శాసన మండలి సెక్రటరీ రెండోసారి వెనక్కి పంపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. మండలి కార్యదర్శి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుత�
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. �
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�