Home » secudnerabad
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
భర్తతో కలిసి రాజస్ధాన్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నభార్య... అక్కడ వేరే వ్యక్తి బైక్ ఎక్కి ఉడాయించింది.
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్త�
సికింద్రాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధి హర్ట్ ఎటాక్ తో మృతి చెందటంతో ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఎ గవర్నమెంట్ న్యూ జూనియర్ కాలేజీలో ఒక�