Home » Secunderabad Cantonment By Election
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వచ్చేనెల 13న పోలింగ్ జరగనుంది. ఈ స్థానానికి ఇప్పటికే ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పింది. ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉండదంటున్నాయి సీఈసీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండటమే ఇందుకు కారణం. ఎన్ని