Home » secunderabad railway station
ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంట పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది.
festival special trains : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికురాలికి పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారిపడిన మహిళను ఆర్పీఎఫ్ జవాన్ రక్షించాడు.
రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర