Home » secunderabad railway station
వరంగల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. అంతా కలిసి గోవా వెళ్లే వాస్కోడి గామా రైలు ఎక్కారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు.
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆరు ప్లాట్ ఫామ్స్ మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్ భవనాలు కూల్చివేత
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆదివారం వరకు వారంరోజుల పాటు 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ