Home » Secunderabad Ruby Hotel Fire Accident
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో విద్యుత్ బైక్ ల ప్రమాద ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణశాఖ ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది.
సికింద్రాబాద్ రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూబీ ఎలక్ట్రిక్ బైక్స్ యజమానికి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం ఉందని బయటపడింది.
సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని ఎలక్ట్రిక్ బైక్స్ షోరూమ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.