Home » Secunderabad victim
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.