-
Home » Secunderabad victim
Secunderabad victim
Secunderabad victim: సికింద్రాబాద్ కాల్పుల మృతుడి కుటుంబానికి ఉద్యోగం
June 27, 2022 / 02:54 PM IST
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.