Home » SECURITY BREACH
రెండేళ్ల తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజీ పూర్ జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ భద్రత లోపంపై పంజాబ్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకు సెక్యూరిటీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాబర్ట్ వాద్రాకు భయమేస్తుందట. మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రియాంక గాంధీ భర్త అయిన వా�
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్�