Home » security personnel
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
Jammu and Kashmir Encounter : జమ్మూకశ్మీరులో బుధవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు �
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ బాంబులతో తెగబడ్డారు.
Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�
ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు �
వెస్ట్ బెంగాల్లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించాయ�
సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.