-
Home » security personnel
security personnel
జమ్మూకాశ్మీర్లో రెండో దశ ఎన్నికలు.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్కు భారీ భద్రత
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
Jammu and Kashmir Encounter : జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్లో ఉగ్రవాది, జవాన్ మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
Jammu and Kashmir Encounter : జమ్మూకశ్మీరులో బుధవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు �
Eiffel Tower : మద్యం మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే.. అనుమతి లేని ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు పర్యాటకులు అరెస్టు
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
Srinagar Grenade Blast : రిపబ్లిక్ డేకు ముందు.. శ్రీనగర్లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ బాంబులతో తెగబడ్డారు.
పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు..ఎర్రకోట విధ్వంసం గుర్తులు
Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�
కుక్కలకు కెమెరాలు: రైల్వే నయా సెక్యూరిటీ సిస్టమ్
ఇండియన్ రైల్వేస్ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను మొదలుపెట్టింది. విశాఖపట్నం వేదికగా ప్రయాణికులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని ఈ ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్నిఫ్ఫర్ డాగ్స్కు కెమెరాలను ఉంచి.. సెక్యూరిటీ భద్రతను పెంచింది. ప్రయాణికులకు �
అసన్సోల్లో ఉద్రిక్తత : BJP – TMC వర్గాల ఘర్షణ
వెస్ట్ బెంగాల్లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించాయ�
కోర్టు ఆవరణలో కలకలం: బ్లేడ్ తో చేయి కోసుకున్న వ్యక్తి
సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.