Home » Sedition
వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని ఆయన అన్నారు.
టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయ
Farooq Abdullah జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించబడిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై ఫరూక్ అబ్దుల్లా
Toolkit did not call for violence : ఢిల్లీ కోర్టులో పర్యావరణ కార్యకర్త దిశ రవికి రిలీఫ్ లభించింది. టూల్ కిట్ కేసులో ఆమెకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా దిశ రవికి బెయిల్ మంజూరు చేశారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళనలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న బీదర్లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారంటూ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెడ్ టీచర్,ఓ విద్యార్థి తల్లిపై జనవరి-30,2020న కర్ణాటక పోలీసులు రాజద్ర
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్