-
Home » Seeds
Seeds
Seeds : రైతులకు శుభవార్త… 80శాతం రాయితీతో విత్తనాలు
November 22, 2021 / 11:49 PM ISTభారీ వర్షాలతో రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త..
Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకోసం…
August 27, 2021 / 03:09 PM ISTపొద్దు తిరుగుడు సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన
Tulasi benifits : ఆరోగ్యాల సిరి..తులసి..గొంతునొప్పి..నోటి శుద్ధి కోసం
August 21, 2021 / 05:07 PM ISTఆరోగ్యాల సిరి తులసి. తులసి ఆకులు, విత్తనాలు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
Palanpur Seed Bank : అంతరించే మొక్కల్ని కాపాడుతున్న యువ టీచర్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
July 10, 2021 / 03:34 PM ISTఅంతరించిపోయే మొక్కల విత్తనాలను దేశమంతా పంచిపెడుతూ ప్రకృతి ప్రాణదాతగా మారాడు యువ టీచర్ నిరాల్ పటేల్. అతని కృషిని అరుదైన అవార్డు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అవార్డు నిచ్చి సంత్కరించింది.
Eco friendly mask : వాడి పారేసిన మాస్కుల్లోంచి మొక్కలు
April 20, 2021 / 02:27 PM ISTeco friendly mask : దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారికి జనాలను హడలెత్తిస్తోంది. దీంతో ముఖానికి మాస్కులు పెట్టుకోవాల్సిందే..లేకుండా అంతే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దీంతో కోవిడ్ పుణ్యమాని మాస్కుల వాడకం పెరిగిపోయింది.…
ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం
July 25, 2020 / 08:54 AM ISTరైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక…
వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్, రైతులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్
July 25, 2020 / 08:34 AM ISTరైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు…
రైతుల మేలు కోసం : చెప్పిన పంట వేసిన వారికే రైతు బంధు
May 13, 2020 / 02:38 AM ISTతెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్కు తీసుకొస్తే ఎవరూ కొనబోరని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు…
రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం జగన్
February 5, 2020 / 04:12 AM ISTఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి
పుచ్చ విత్తనాలతో ఐదు ఉపయోగాలు ఇవే!
March 6, 2019 / 12:42 PM ISTఎండాకాలం వచ్చిందంటే చాలు మనలోని నీటిశాతం తగ్గి దాహం ఎక్కువగా వేస్తుంటుంది. మార్చి రానే వచ్చింది. సూర్యుడు కూడా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఈ టైంలో శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల కోసం…