Home » seeks
మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సిం�
నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్ల�
హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు భారత్ – అమెరికాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాపై పోరాటానికి ఆ మాత్రలను తమకు భారీగా పంపించాలని అమెరికా కోరుతోంది. దీనిపై ట్రంప�
కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేస�
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలోఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా �
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్కార్ట్ ఫార్మర్మార్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్ల�