Home » seized
రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించటంతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. రెండు వేల రూపాయల నోట్లను ఎలా వదిలించుకోవాలో అని పరుగులు పెడుతున్నారు జనాలు. ఈక్రమంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రెండువేల నోట్ల గుట్టలు బయటపడ్డాయి. బంగారం కడ్డీల�
హైదరాబాద్ లో జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చి పోతోంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. �
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో అక్రమ నగదు లభిస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.
Cocaine Seized : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల �
కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్స్ రికవరీ మేళా నిర్వహించారు. దొంగల చేతుల్లోకి వెళ్లిన 560 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మొబైల్స్ �