-
Home » sells
sells
Maharashtra: 70 కి.మీ. ప్రయాణించి 512 కిలోల ఉల్లి అమ్మితే.. మొత్తంగా రూ.2 వచ్చాయి
ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు �
Dahi Kachori : కుటుంబం ఆకలి తీర్చటానికి..‘దహీ కచోరీ’అమ్ముతున్న బాలుడు..
కుటుంబం సభ్యుల ఆకలి తీర్చటానికి..ఇంజనీర్ అవ్వాలనే తన కల నెరవేర్చుకోవటానికి 14 ఏళ్ల బాలుడు కచోరీలు అమ్ముతున్నాడు. ఆ పిల్లాడి కష్టానికి ఫిదా అయిన జనాలు ఎక్కడెక్కడినుంచో వచ్చి..
Viral Pic : ఐఏఎస్ అధికారితో కూరగాయలు అమ్మించిన మహిళ
ఓ మహిళ ఓ ఐఏఎస్ అధికారితో నడిరోడ్డుమీద కూర్చోబెట్టి కూరగాయలు అమ్మించింది.దీనికి సంబందించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Princess Diana car : ప్రిన్సెస్ డయానా కారు వేలం..కళ్లు చెదిరే ధర పలికిన ఫోర్డ్ ఎస్కార్ట్
ప్రిన్సెస్ డయానా కారు వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైపోయింది. ప్రిన్సెస్ డాయానాకు చెందిన ‘ఫోర్డ్ ఎస్కార్ట్ కారు’ 50 వేల పౌండ్స్కు పైగా ధర పలికింది. అంటే మన కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షలకు పైమాటే. ఓ పాత కారు అంత ధరకు అమ్ముడైందీ అంటే అది
పెంట్ హౌస్..ధర రూ. 420 కోట్లు..!!
Most expensive penthouse rs. 420 crore : ఓ పెంట్ హౌస్ ఖరీదు రూ.420 కోట్లు..! అంటూ ఆశ్చర్యపోక మానరు. ధర ఎక్కువే గానీ ఆ పెంట్ హౌస్ లగ్జరీ కూడా అలాగే ఉంటుంది.ఒక్కసారి చూస్తే వదలాలని అనిపించదు. అలా ఉంటుంది మరి. అందుకే ఓ వ్యక్తి రూ.420 కోట్లకు కొనేసుకున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ అంటార�
మోడీ పిచ్చి ఫ్యాన్..కన్నుమూత
Santosh Jha a die hard Modi fan : వివిధ రంగాల్లో ఉన్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొందరైతే వారిని విపరీతంగా ఆరాధిస్తుంటారు..అభిమానిస్తుంటారు. పచ్చబొట్లు, వారిలా తయారు కావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇందులో సినిమా, రాజకీయ, క్రికెట్, వివిధ రంగాలకు �
కరోనా వల్ల ఉపాధి కోల్పోయి…రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకుంటున్న ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్
Cruise chef sells biryani at roadside stall కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. మహమ్మారి దెబ్బకి వేలమంది బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. మహారాష్ట్రకి చెందిన అక్షయ్ పార్కర్ చేయి తిరిగిన వంటగాడు. కరోనాకి ముందు ఇం�
900 ఏళ్ల క్రితమే బాటా చెప్పులు వాడారా?
తమిళనాడుకు చెందిన గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు బాటా కంపేనీ చెప్పులని పోలీ ఉన్న చెప్పులు వాడారని తన ట్విటర�
బాప్ రే : 10 పైసల బిళ్ల రూ.10 కోట్లు!!
డబ్బులను డబ్బులతోనే కొనుక్కోవటం. చిత్రంగా ఉంది కదూ. ఓ 10 పైసల బిళ్ల ఏకంగా రూ.10కోట్లకు అమ్ముడుపోయింది!!. నమ్మటంలేదు కదూ. ఇది అక్షరాలా నిజం. నమ్మి తీరాల్చిందే. ఏంటీ ఇంట్లో పది పైసల బిళ్లలు ఎక్కడున్నాయా అని వెతికేస్తున్నారా? అంత శ్రమ పడక్కర్లేదు. 10