Home » Semi final match
ఈనెల 15న భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మంబయి వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.
ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మెల్బోర్న్లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడాలి.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్-బెల్జియం హాకీ సెమీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. తొలి క్వార్టర్స్ లో భారత్ దూకుడు కనబరిచింది.