Home » SEMIS
Korea Open Badminton : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్ సెమీస్లో పీవీ సింధు ఆన్ సుయాంగ్ చేతిలో పరాజయం పొందింది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తున్న అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది.
భారత్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ లో జరుగుతున్న BWF వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో భారత్ కు తొలి పతకం ఖాయం చేశాడు
టోక్యో ఒలింపిక్స్ లో మరో పతకం తెస్తాడని అనుకున్న భారత రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశపరిచాడు. సెమీస్ లో పోరాడి ఓడాడు. అజర్ బైజాన్ రెజ్లర్ అలియెవ్ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఇండోనేషియా మాస్టర్స్ బీబడ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ సత్తా చాటింది. శుక్రవారం(జనవరి 25,2019) జరిగినక్వార్టర్ ఫైనల్స్ లో థాయ్ లాండ్ కి చెందిన పోర్న్ పావి చోచువాంగ్ ని 21-7, 21-18 తేడాత