Home » sensational decision
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వ్యాఖ్యానించారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జల�
ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరుగనున్నాయి. అలాగే గృహ రుణాల ఈఎంఐలు పెరుగనున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటి 54 లక్షల ఆస్తులున్నట్టు అందులో యోగి తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
Warning to motorists : రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో నియంత్రించడంపై సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝలిపించడానికి సిద్ధమయ్యారు. టూ వీలర్ నడిపేవారితో పాటు వెనకాల కూర్చునే వా�
కరోనా రాకాసి వల్ల లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఫీజులు కట్టాలంటూ కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై వత్తిడి
దర్శకులు కొరటాల శివ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ