Home » Sensational things
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.
టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో ఎట్టకేలకు హరిహర కృష్ణ నోరు విప్పారు. నవన్ హత్యకు సంబంధించి కీలక విషయా�
డాక్టర్ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. వరంగల్ పోలీసులకు ప్రీతి కేసు చిక్కుముడిగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమ ఆస్తి తగాదాల్లో రాఘవ జోక్యం చేసుకున్నారని ఏడాది కాలంగా తన తండ్రి ఆస్తి తనకు రాకుండా వనమాతో కలిసి అక్క, అమ్మా అడ్డుకున్నారంటూ ఆరోపించారు.
కోవిడ్ పై వారాంతపు నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న కరోనా విజృంభణకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు.
కరోనా విజృంభణపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి కరోనా నిబంధనలు, భౌతిక దూరం లాంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో అతడి నుంచి 406 మందికి కరోనా సోకే అవకాశముందని పరిశోధనలో తేలింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
హనీట్రాప్ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12 మంది బ్యూరోక్రాట్లు, 8 మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వ