Sep 01

    వాహనదారులు జరభద్రం : అమల్లోకి మోటార్ వాహనాల చట్టం

    September 1, 2019 / 01:14 AM IST

    రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి మోటారు వాహనాల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలులో ఉన్న వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చింది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి సరికొత్త చట్టం అమల్లోకి రానుంది

    ఉచిత వసతి, భోజనం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష

    August 31, 2019 / 03:17 AM IST

    ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం ఎగ్జామ్ జరుగనుంది. లక్షా 26 వేల 728 ఉద్యోగాలున్నాయి. దీనికి భారీగా స్పందన వచ్చింది. 21 లక్షల 69 వేల 719 మంది అభ్య�

10TV Telugu News