September 5

    Teacher’s Day : మనం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం?

    September 4, 2023 / 04:00 PM IST

    రాధాకృష్ణన్ ఒక గొప్ప ఫిలాసఫర్, మానవతావాది మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప పండితుడు రాధాకృష్ణన్‌ చికాగో, మైసూర్, కలకత్తా యూనివర్సిటీలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఫిలాసఫీ పాఠాలు బోధించేవారు. ఆయన బోధించే పాఠాలకు

    Bigg Boss 5: బ్రేకింగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 5 నుండి బిగ్‌బాస్ స్టార్ట్!

    August 26, 2021 / 01:52 PM IST

    బిగ్ బాస్.. బిగ్ బాస్.. యావత్ ప్రపంచంలోనే సక్సెస్ ఫార్ములాగా పేరున్న ఈ రియాలిటీ షో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ

    గురుపూజోత్సవం: గురువును గుర్తించిన గూగుల్.. డూడుల్‌ ఎట్రాక్టివ్‌గా మార్చేసింది

    September 5, 2020 / 01:06 PM IST

    ‘‘గురుబ్రహ్మ గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’’. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానంలేకపోతే.. ఈ లోకం మనుగడే ఉండదు. అందుకే, గురువే.. ఈ ప్రపంచానికి అధిపతి అంటారు. అటువంటి గురువును ప

    మళ్లీ Expectation కి మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు!..

    August 26, 2020 / 12:37 PM IST

    V-Movie Trailer: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన థ్రిల్లర్.. ‘వి’. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లు Amazon Prime ద్వారా ‘వి’ విడుదల కాబోతోంది. స

    అనుకున్నదే అయింది.. ఓటీటీలో ‘వి’..

    August 20, 2020 / 02:15 PM IST

    V Movie On Prime: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన థ్రిల్లర్.. ‘వి’. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లు అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెం

    సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక : మంత్రి ఆదిమూలపు సురేశ్‌

    August 4, 2020 / 03:21 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచే ఫేజ్-2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన�

    సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్… స్టూడెంట్స్ కు మాస్కులు

    July 31, 2020 / 03:44 PM IST

    ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. �

    సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

    July 21, 2020 / 11:21 PM IST

    కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు

10TV Telugu News