Home » SERUM INSTITUTE
Serum covid vaccine to January : సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్లను సిద్ధం చేసింది. ఇప్పటికే SII సంస్థ 40 మిలియన్ల డోస్ల కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా.. DCGI నుంచి లైసెన్స్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిస�
నెలల తరబడి భారత్ను పట్టిపీడిస్తున్న భయంకరమైన సమస్య Covid-19. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని ప్రయత్నాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ ప్రయోగ�
Serum Institute to boost production of Covid-19 vaccine doses: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాని నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీలో పలు కంపెనీలు కష్టపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్కు చె�
భారత్ లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటిక�
కరోనా వైరస్ ని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా’ స్పూత్నిక్ వి”పేరుతొ కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసి,మార్కెట్ లోకి కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెల
73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా (Serum Institute of India (SSI))స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితమని ప్రకటనల్లో వెల్లడించింది. ఈ మేరకు ఆ �
2020 చివరి నాటికి భారతీయులకు కరోనా వైరస్ అందుబాటులోకి వస్తోంది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి షాట్గా రాబోతోంది. వ్యాక్సిన్ ట్రయల్స్లో విజయవంతమైన కొన్ని వారాల వ్యవధిలో మార్కెట్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఏదేమైనా, ఆక్స�
అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్�
కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ రేసులో పూణేకు చెందిన బిలియనీర్ పార్సీ కుటుంబం(తండ్రి-కొడుకు ద్వయం – 78 ఏళ్ల సైరస్ పూనవల్లా మరియు సియోన్ అదార్ పూనవల్లా) కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశపు ధనిక కుటుంబాలలో ఒకరు పూనవల్లాస్. ప్రపంచంలోని అతిపెద్ద టీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం మధ్య ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధన మరియు పరీక్షలలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ రెండవ, మూడవ ద