service

    పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు

    October 15, 2020 / 06:20 AM IST

    festival special trains  : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�

    Amzon లో రూ. 5 కే గోల్డ్..డిజిటల్ ఇన్వెస్ట్ మెంట్

    August 22, 2020 / 09:22 AM IST

    ఆన్ లైన్ లో ప్రముఖ స్థానం సంపాదించిన Amazon కంపెనీ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి అదిరిపోయే ఫీచర్ ప్రకటించింది. కేవలం రూ. 5కే డిజిటల్ రూపంలో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్…పేట�

    కాపులకు చేసిందంతా మేమే అంటోన్న టీడీపీ.. పవన్‌తో చర్చలకు సిద్ధం

    July 7, 2020 / 06:25 PM IST

    ఏపీ స‌ర్కార్ కాపు నేస్తం ప‌థకాన్ని ప్రవేశ‌పెట్టడంతో రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఆ వ‌ర్గానికి తామే ఎక్కువ చేశామంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. కాపుల‌కు అధికార‌, ప్రతిప‌క్షాలు అన్యాయం చేశాయని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌ వ్యాఖ్�

    ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    April 16, 2020 / 09:54 AM IST

    దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.

    ‘అమ్మా వచ్చేయమ్మా’…నర్సును చూసి బిడ్డ కన్నీరు..చలించిన కర్నాటక సీఎం

    April 9, 2020 / 06:21 PM IST

    ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది. 

    పూణె నర్సుకు మోడీ కాల్.. మీ సేవలు అమోఘమని ప్రశంసలు

    March 28, 2020 / 11:52 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ పూణెలోని నర్సుకు ఫోన్ చేశారు. కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న నాయుడు హాస్పిటల్ లో పనిచేస్తుంది నర్స్ చాయా జగతప్‌. మహమ్మారి బారిన పడితే ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే ఆవిడ వృత్తిపై ఉన్న భక్తితో సేవలు అందిస్తూనే ఉన్నారు.

    YES BANK ఖాతాదారులకు ఊరట..సేవలు పునరుద్ధరణ

    March 16, 2020 / 07:41 AM IST

    బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు సంక్�

    ఇక అక్కడ ఉచిత వైఫై దొరకదు

    February 18, 2020 / 05:22 AM IST

    రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసుల విషయంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయన

    ఐదేళ్లలోపే గ్రాట్యుటీ అమౌంట్ తీసుకోవచ్చు!

    December 12, 2019 / 10:18 AM IST

    ఐదేళ్లు నిండకుండానే ఉద్యోగులు గ్రాట్యూటీ అమౌంట్‌ను పొందొచ్చు. లోక్ సభలో ప్రవేశపెట్టిన 2019 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్లు ప్రకారం.. ఉద్యోగులు ఐదేళ్లు పనిచేసి జాబ్ విడిచి వెళ్లే సమయంలో గ్రాట్యుటీ అమౌంట్ తీసుకోవచ్చు. ఐదేళ్ల పాటు పనిచేసే కాంట�

    డిసెంబర్ నుంచే మొబైల్ కాల్ ఛార్జీలకు రెక్కలు

    November 28, 2019 / 08:47 AM IST

    మొబైల్‌ కాల్‌ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయ�

10TV Telugu News