Home » settlements
విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు,
ట్యాక్స్ కట్డడంలో మోసానికి పాల్పడిందంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్పై కన్నెర్ర చేసింది. దీనిపై నాలుగేళ్లుగా జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తానికి బిలియన్ యూరోలు అంటే దాదాపు రూ.8వేల కోట్ల వరకూ ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు గూగుల్ స�
నల్గొండ జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలుపెట్టింది. అధికారుల అండదండలతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన నయీం అడుగుజాడల్లోనే పయనిస్తుంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత బినామీ పేర్లపై ఉన్న ఆస్తులని సిట్ ఫ్రీజ్ చేసి ఉంచింది. దీంత�
హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడటం కలకలం రేపుతోంది. 2014, 19 ఎన్ని
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.