Home » settlers
అందుకే ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి హైదరాబాద్లో తాము బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తోంది.
ఈ వివాదం వెనుక ఏం జరిగింది...కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
ఏపీ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉద్యమకాలంలోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని అన్నారు.
chandrababu telangana tdp: కరోనా లాక్డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వ�