Home » Shaheen Bagh
ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళన వద్ద ఒక యువకుడు కాల్పులు జరిపాడు. CAA కి మద్దతుగా గుజ్జార్ అనే వ్యక్తి రెండు సార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
అవును..షాహిన్బాగ్లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు
ఢిల్లీలో చలి ఎముకలు కొరికేసేలా ఉంది. అంతటి చలిని కూడా లెక్క చేయకుండా ముగ్గురు అవ్వలు గత పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపైనే ముగ్గురు అవ్వలు ఆస్మా ఖట