Shaheen Bagh

    షాహిన్ బాగ్ లో ఉద్రిక్తం : 144 సెక్షన్ విధింపు

    March 1, 2020 / 11:50 AM IST

    ఢిల్లీ షాహీన్‌బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రం�

    షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు

    February 19, 2020 / 12:57 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు  ఆందోళన చేస్తు�

    షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడనున్న సుప్రీంకోర్టు మధ్యవర్తులు

    February 17, 2020 / 09:57 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల

    CAAని వెనక్కు తీసుకోవాలంటూ షహీన్ బాగ్ నుంచి అమిత్ షా ఇంటికి ర్యాలీ

    February 16, 2020 / 05:10 AM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలంటూ షహీన్‌బాగ్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుక

    AAP గెలుపు..బిర్యానీలకు ఫుల్ డిమాండ్

    February 12, 2020 / 07:58 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారి చేజక్కించుకుంది ఆప్ పార్టీ. మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే..ఎన్నికల అనంతరం కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆప్ విజయం దాదాపు ఖరారైందన్న విషయం రావడంతోనే..బ�

    ఢిల్లీ..షాహీన్‌బాగ్‌ ఉద్యమంలో ఆత్మాహుతి దళాలు తయారవుతున్నాయి: బీజేపీ మంత్రి 

    February 6, 2020 / 05:40 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఆందోళనలు ఆత్మాహుతి దళాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు షాహీన్‌�

    షాహీన్‌బాగ్‌‌ను మరో జలియన్ వాలాబాగ్‌గా మార్చొచ్చు : అసదుద్దీన్

    February 6, 2020 / 04:22 AM IST

    ఫిబ్రవరి 8 తరువాత షాహీన్‌బాగ్‌ ను మరో జలియన్ వాలాబాగ్ మార్చొచ్చని ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత

    నా కుమారుడు మోడీ, అమిత్ షాల సేవకుడు : కపిల్ గుజ్జర్ తండ్రి వ్యాఖ్య

    February 6, 2020 / 03:35 AM IST

    ఢిల్లీలోని షాహీన్‌బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్‌ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు �

    షాహీన్ బాగ్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ కార్యకర్తే

    February 5, 2020 / 12:31 AM IST

    ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జ

    4 రోజుల్లో 3వ సారి : జామియా వర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు

    February 3, 2020 / 02:21 AM IST

    ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు

10TV Telugu News