Home » Shajapur
దళిత యువకుడు అనిల్ చంద్ర పెళ్లి బరాత్ శుక్రవారం భాందెడి గ్రామ నుండి వెళ్తుంతోంది. ఈ క్రమంలో డీజే మ్యూజిక్ ఆపాలంటూ కొంతమంది పెళ్లి బరాత్ పై రాళ్ల దాడి చేశారు.
మధ్యప్రదేశ్లోని శాజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. బడి నుంచి ఓ దళిత బాలిక బహిష్కరణకు గురైంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన తన వదినకు బాలిక తల్లిదండ్రులు, అక్కడ నివసించే వారు ఓటు వేయలేదనే కోపంతో బాలికను స్కూల్ డైరెక్టర్ పాఠశాల నుంచి బహి�
సుత్తితో బాదేశారు. కాళ్లు..చేతులపై కొట్టారు. ఇంకోసారి ఇలా చేస్తావా ? అనే విధంగా కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ...దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు.