Shamshabad

    ఫొటోలు విడుదల : ఆలయం పక్కన మహిళను తగులబెట్టిన కేసులో పురోగతి

    November 30, 2019 / 06:37 AM IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు

    ఆ మానవ మృగాలను శిక్షించాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్

    November 30, 2019 / 05:13 AM IST

    హైదరాబాద్‌ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై

    ఆరాంఘర్‌లో మహిళ కిడ్నాప్‌ కలకలం : వ్యాన్ లో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫోన్

    November 30, 2019 / 03:48 AM IST

    హైదరాబాద్‌ ఆరాంఘర్‌లో అర్ధరాత్రి మరో కిడ్నాప్‌ కలకలం రేపింది. వ్యాన్‌లో మహిళను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్‌ చేసి చెప్పాడు. దీంతో

    ఆలయం పక్కనే మంటల్లో కాలిపోయిన ఆమె ఎవరు : ప్రియాంక ఘటన మరువక ముందే మరో దారుణం

    November 30, 2019 / 03:35 AM IST

    శంషాబాద్‌లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్‌ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�

    శంషాబాద్ @ నేరస్తుల అడ్డా ? 

    November 30, 2019 / 02:25 AM IST

    శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.  కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిద�

    హత్యా? ఆత్మహత్యా?: దగ్గరలోనే డిస్కోరాజా షూటింగ్

    November 29, 2019 / 04:23 PM IST

    వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య హైదరాబాద్ పట్టన నగరశివార్లలోని శంషాబాద్‌లో మరో మహిళ చనిపోయిన ఘటన సంచలనం అయ్యింది. ఎవరో గుర్తుతెలియని మహిళని సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో తగులబెట్టినట్లుగా తెలిసింది. అయితే మహి

    శంషాబాద్‌లో మరో దారుణం: పెట్రోల్ పోసి యువతిని చంపిన దుండగులు

    November 29, 2019 / 03:53 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధ

    డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు : చంపింది వాళ్లేనా?

    November 28, 2019 / 08:14 AM IST

    షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రియాంకారెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా

    పెరుగుతున్న చలి : షిరిడీకి విమానాలు రద్దు

    November 20, 2019 / 04:32 AM IST

    తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబా�

    శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో సహస్ర కలశాభిషేక మహోత్సవం

    November 1, 2019 / 04:29 AM IST

    శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటిత�

10TV Telugu News