Shamshabad

    హజ్ యాత్రకు బయల్దేరిన తెలుగు రాష్ట్రాల 70మంది బృందం

    October 28, 2019 / 05:11 AM IST

    తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 మంది యాత్రికుల బృందం పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో మహ్మద్ యూసుఫ్ అలీ వీడ్కోలు తెలిపారు. 16 రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది

    దసరా రోజున కలకలం : భారీగా నకిలీ మద్యం పట్టివేత

    October 8, 2019 / 10:45 AM IST

    హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం కలకలం రేపింది. శంషాబాద్ లో భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. లక్షల విలువ చేసే లిక్కర్ ని సీజ్ చేశారు.

    రెండూ మనవే : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవస్థానం 

    September 19, 2019 / 06:05 AM IST

    జీఎంఆర్  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం  అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలో డెవలప్ అవుతున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రపచంలోనే అభివృద్ధి చెందుతున్న ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు పొందింది. ప్రయాణీకుల వృద్ధిరేటు పరంగా ప్�

    పెళ్లి ఇష్టం లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా

    September 4, 2019 / 12:39 PM IST

    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

    September 3, 2019 / 03:42 PM IST

    హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు  బ్లాస్టే చేస్తానని ఒక ఆగంతకుడు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.సెప్టెంబరు 4 బుధవారం  ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్‌ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు వ�

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో GMR బిజినెస్‌ పార్క్‌ 

    May 11, 2019 / 04:40 AM IST

    హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న మిగులు స్థలంలో ’బిజినెస్‌ పార్క్‌’ ఏర్పాటు చేయాలని జీఎంఆర్‌  హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయిర్  పోర్టులో మిగులుగా ఉన్న భూమిని ఆ�

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత

    May 6, 2019 / 12:00 PM IST

    హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి  హైదరాబాద్ వచ్చిన  సురేష్ అనే ప్రయాణికుని నుంచి మూడు కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ

    మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స

    April 19, 2019 / 04:35 AM IST

    రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురి కాగా ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత

    ప్రేమిస్తే చావేనా : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

    March 31, 2019 / 05:32 AM IST

    రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులను రంగారెడ్డి

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

    March 17, 2019 / 04:16 AM IST

    హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల  బంగారాన్నిశంషాబాద్  ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు  వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఎలక్ట్రానిక్ &n

10TV Telugu News