Home » Shamshabad
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్ల
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు
కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని
మనుషుల్లో ఇంకా చాలామంది మృగాలు, కిరాతకులు మన మధ్యే ఉన్నారనే విషయం బయటపడింది. మనుషులు అనడం కంటే శాడిస్టులు, నీచులు అంటే కరెక్ట్ గా