Home » Share Market
Share Market : బీఎస్ఈ సెన్సెక్స్ మొదటిసారిగా 500 పాయింట్లకు పైగా పెరిగి 76వేల మార్క్తో సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 23,100 స్థాయిలను అధిగమించి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మంగళవారం దలాల్ స్ట్రీట్లో కొత్త చరిత్రను సృష్టించింది. ఎంఆర్ఎఫ్ ఒక్కో షేరు రూ.1లక్ష మార్కును దాటింది.
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల ఊచకోత
సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ 'Ideas2IT' వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది...కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందించారని తెలిపారు...
సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది.
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి.
స్టాక్ మార్కెట్_లో బ్లాక్ డే_
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కాష్టం. ఒక్కోరోజు భారీ లాభాలు వస్తాయి, మరో రోజు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో సంపన్నుడు కావొచ్చు..
రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో