Home » Shares
స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయ�
ఒక్కప్పటి హీరోయిన్..మోడల్, మాజీ మిస్ ఇండియా సుష్మితాసేన్ నేటి యువతరం హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గదు. చక్కటి ఫిట్ నెస్ పాటిస్తు స్లిమ్ గా ఉంటుంది. బాలీవుడ్ లో అందరూ ఫిట్ నెస్ మంత్రం జపిస్తుంటారు. ఏజ్ బార్ అయిన హీరోయిన్లు కూడా వర్కైట్స్ చే
స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. రికార్డుల మోత మోగించింది. మార్చి 01వ తేదీ సోమవారం సెన్సెక్స్ 39 వేల 017 పాయింట్లు, నిఫ్టీ 11,710 పాయింట్ల మార్కును తాకాయి. చివరిలో తీవ్రమైన అమ్మకాలు ఎదురైనా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు, మెటల్, బ్యా�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాల నుంచి బయటపడి మంగళవారం(మార్చి-26,2019) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు లాభపడి 38,233 దగ్గర, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 దగ్గర స్థిరపడ్డాయి. ముఖ్యంగా స్థిరాస్తి,ప్రభుత్వ రంగ బ్యాంకుల �
భారత వింగ్ కమాండర్ అభినందన్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఇటీవలే పాక్ చెర నుండి క్షేమంగా అభినందన్ భారతదేశంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన చూపిన ధైర్యసా�
అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం
మళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట
ఢిల్లీ : దేశంలో మరో అతిపెద్ద స్కామ్ వెలుగు చూసింది. మాల్యా, మోదీ, చోక్సీ స్కామ్లు దాని ముందు దిగదుడుపేనంటోది కోబ్రాపోస్ట్. వివిధ షెల్ కంపెనీల సాయంతో డీహెచ్ఎఫ్ఎల్ నిధులను విదేశాలకు మళ్లించిందని ఆరోపిస్తోంది. ఈ మొత్తం స్కామ్ విలువ 31వేల కోట్ల