Shares

    కరోనా దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్

    March 12, 2020 / 02:46 PM IST

    కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్,  చము�

    స్టాక్ మార్కెట్ లో రక్త కన్నీరు…ఒక్కరోజే 15లక్షల కోట్ల సంపద ఆవిరి

    March 12, 2020 / 09:51 AM IST

    స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�

    జగన్, చంద్రబాబు చేతులు కలపండి

    February 19, 2020 / 02:41 AM IST

    పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ

    తాత ఒడిలో కూర్చొన్న మంత్రిగారిని గుర్తుపట్టారా

    January 23, 2020 / 12:10 PM IST

    మరాఠాల హక్కులే ఊపిరిగా బతికిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పుట్టిన రోజు నేడు. 1926లో పూణేలో జన్మించిన బాల్ ఠాక్రే 86ఏళ్ల వయస్సులో 2012లో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ బాల్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా  తాతను గుర్తుచేసుకున్నారు ఆదిత్యఠా�

    మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

    January 1, 2020 / 01:54 PM IST

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో

    ప్రో కబడ్డీలో కూడా ఇలాంటి స్టంట్ చూడలేదు

    November 16, 2019 / 05:55 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్‌లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్‌మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సో

    ఐటీలో కలకలం..ఇన్ఫోసిస్ ఎఫెక్ట్ తో ఒక్కరోజే 53వేల కోట్ల నష్టం

    October 22, 2019 / 02:38 PM IST

    ఇన్ఫోసిస్ ఉదంతంలో ఐటీ మార్కెట్లో కలకలం రేగింది. దీంతో ఇన్ఫోసిస్ ఫేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపణ�

    ఇన్ఫోసిస్‌కు షాక్ : భారీగా షేర్లు పతనం

    October 22, 2019 / 09:31 AM IST

    సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు స్టాక్ మార్కెట్‌లో షాక్ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

    నష్టాల్లో స్టాక్ మార్కెట్

    October 3, 2019 / 05:02 AM IST

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�

    IRCTC IPO షేర్లు కొనుక్కోవాలనుందా..

    September 30, 2019 / 06:34 AM IST

    స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO ప్రారంభమైంది. మద్దతు ధరను రూ 315 -320 ల మధ్య ని

10TV Telugu News