Sharing

    వాట్సప్ లో కరోనా పై తప్పుడు ప్రచారం : ఇద్దరి అరెస్ట్

    March 25, 2020 / 03:32 AM IST

    కరోనా వైరస్ గురించి తనకు వచ్చిన సమాచారంలో తప్పోప్పులు తెలుసుకోకుండా వాట్సప్ గ్రూప్ లలో వాటిని ప్రచారం చేసినందుకు ఒక పత్రికా విలేకరితో సహా మరోక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులె

    హైకోర్టు ఏర్పాటుపై : కర్నూలులో స్వీట్లు పంచుకున్న లాయర్లు

    December 18, 2019 / 07:05 AM IST

    కర్నూలు జిల్లాలో జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై అడ్వకేట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో ఎప్పుడో హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. త్వరగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు

    మహిళలకు స్వేచ్ఛ :హోటల్ రూమ్స్ విషయంలో సౌదీ కీలక నిర్ణయం

    October 5, 2019 / 04:24 AM IST

    సౌదీలో సంస్కరణల క్రమం కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తున్నారు. కొంతకాలంగా పాత రూల్స్ ని బ్రేక్ చేస్తూ…మహిళల విషయంలో అదేవిధంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సౌదీ అనేక సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశీ

    బీహార్ మహాకూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

    March 22, 2019 / 03:54 PM IST

    బీహార్ మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.శుక్రవారం(మార్చి-20,2019) ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.రాష్ట్రంలోని మొత్తం 40లోక్ సభ నియోజకవర్గాల్లో ఆర్జేడీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో,ఆర్ఎల్ఎస్ పీ 5స్థ

    తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు : కృష్ణా నీటి కేటాయింపులు

    March 14, 2019 / 10:51 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.  వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు

10TV Telugu News