Home » Shashi Tharoor
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ �
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. శనివారంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఈ నెల 8 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరుగుతుంది.
బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''శశిథరూర్కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వె�
వాస్తవానికి థరూర్ ఇలా చెబుతున్నప్పటికీ ఈ బరిలోకి దిగుతున్న మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గాంధీ కుటుంబ సూచనలతోనే చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోటీ కేవలం సహచర
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లిఖార్జున్ ఖార్గే బరిలో నిలుస్తున్నట్లు వార్తలు రావడంతో దిగ్విజయ్ స�
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సీనియర్ లీడర్ శశి థరూర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక ఈ పోటీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అమితాసక్తి చూపిస్తున్నారు. మరి కొంత మంది నేతలు కూడా పోటీకి స�
గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఈ యేడాదిలో మార్చిలో జీ-23 నేతలను థరూర్ కలిశారు. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని, అది పునర