Home » Shashi Tharoor
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై ఆయనను మీడియా ఇవాళ అడగగా స్పందించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన కారులో వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ... దీనిపై తాను
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'లో ఆయన తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించ�
ప్రస్తుతం విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్గా శశి థరూర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగి�
''పన్నీర్పై జీఎస్టీ 5 శాతం, బటర్ (వెన్న)పై 12 శాతం, మసాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గణితశాస్త్ర ప్రశ్న వచ్చింది. పన్నీర్ బటర్ మసాలా పై జీఎస్టీ ఎంత?'' అంటూ ఆ పోస్ట్లో ఉంది. ఈ జోక్ వాట్సాప్లోనే కాకుండా ట్విటర్, ఫేస్ బుక్ లో బాగా వ�
దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఇస్లామోఫోబియా ఘటనలపై ప్రధాని మోదీ తన మౌనాన్ని వీడాల్సిన అవసరం వచ్చిందంటూ కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శలు గుప్పించారు. మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచి�
Shashi Tharoor : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. కరోనా ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏ చిన్నపని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాటిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ నవ్వులు పూయించటం కామన్ గా మారింది. తాజాగా ఈ జాబితాలో ...
కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ
మరో కాంట్రవర్సీ_లో శశి థరూర్
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు చేదు అనుభవం ఎదురైంది. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి