Home » Shashi Tharoor
పోలింగ్కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగ
శశి థరూర్ స్పందిస్తూ... ‘‘కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం చాలా గౌరవప్రదమైన విషయం. అతిపెద్ద బాధ్యత ఉంటుంది. ఇందులో ఖర్గే జీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. వేలాది మంది సహచరుల మద్దతు పొందారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి కొన్ని గంటల ముందు పోటీలో ఉన్న శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదులు మల్లికార్జున ఖర్గే గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో
నేను మిస్త్రీని నిందించడం లేదు. అయితే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 22 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు. మల్లికార్జున ఖర్గేకు మద్దతివ్వడానికి అనేక మంది పీసీసీ అధ్యక్షులు, నేతలు వచ్చారు. నా అభ్యర్థిత్వం విషయంలో అలా జరగడం లేదు. నేను వెళ్లినపుడు ఎవరూ అంద�
ఆసక్తి రేపుతున్న శశిథరూర్ హైదరాబాద్ టూర్
కాంగ్రెస్ నాయకత్వం, మార్పులు వంటి అంశాలపై గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి 23 మంది నేతలు పార్టీలో కలకలం రేపిన విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ �
శశిథరూర్కు దూరంగా టీ కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం ప�
పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్�