Home » Shashi Tharoor
కాంగ్రెస్ నేత శశీథరూర్ ఎరుపు రంగు కుర్తీ,ధోతీ ధరించి.. నుదుటిన చందన తిలకం దిద్దుకుని ఆడపిల్లలా సిగ్గు పడుతూ ఊయల ఎక్కి ఊగారు. నాకు ఊయల ఊగాలనిపించింది.
కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి శశి థరూర్పై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ ముందు శుక్రవారం ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం హాజరయ్యారు.
Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండ�
Durga doctor killing coronasur : నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను అనేక రూపాల్లో పూజిస్తుంటారు. సృజనాత్మకంగా అమ్మవారిని రంగుల విగ్రహాలను రూపొందిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం దుర్గామాత విగ్రహాన్ని ఓ వలస వచ్చిన తల్లి తన పిల్లలతో కలిసి వెళ్తున్నట్టుగా తయారుచేస
కాంగ్రెస్ సీనియర్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ కు ఇంగ్లీష్ బాషలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. బుధవారం(డిసెంబర్-18,2019)సాహిత్య అకాడమీ 23బాషల్లో సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించగా ఇంగ్లీషు భాషలో ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్(చీకటి యు
మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు. ముంబైలో నిర్వహిం�
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�
హిందూ మతం పేరుతో,రాముడి పేరు చెప్పుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడమంటే …హిందూ ధర్మాన్ని, రాముడిని అవమానించడమేనని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు. పుణేలో ఇవాళ(సెప్టెంబర్-22,2019)ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏ
కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రధాని మోడీని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. 1962 తో పోల్చితే 2019 లో రాజకీయాల్లో అసమ్మతికి చోటు తగ్గిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ శుక్రవారం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎప్పట