-
Home » Shirdi
Shirdi
షిరిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి..
రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లారు.
కూతురితో కలిసి షిర్డీ సాయిబాబా మందిరంలో షారుక్ ఖాన్ పూజలు
రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే.
Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
Shirdi temple : RBI కి లేఖ రాసిన శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్.. సమస్య ఏంటంటే?
షిర్డీ ఆలయానికి సంబంధించి ఓ సమస్య వచ్చింది. ఈ సమస్యకు సొల్యూషన్ చెప్పమని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ RBI కి లేఖ రాసింది. ఇంతకీ సమస్య ఏంటంటే?
Private Train: తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
Newborn Son sells: కన్నాను గానీ పెంచలేను బిడ్డా: మూడు రోజుల బిడ్డను రూ.1.78 లక్షలకు అమ్మేసిన తల్లి
బిడ్డను అమ్ముకునే హక్కు కన్నతల్లికి కూడా లేదు. కానీ మరోబిడ్డ అమ్మ ఒడికి దూరమయ్యాడు. కాసులు దక్కాయి. బిడ్డ చేతులు మారింది. కానీ చట్టం ఊరుకోనంది. ఫలితంగా..
Shirdi Saibaba Temple : షిర్డికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న టూరిజం శాఖ
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.
Shirdi Airport : సాయి భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన విమాన సేవలు
కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా మూతబడిన షిర్డీ విమానాశ్రయం ఆదివారం ప్రారంభమైంది. పునప్రారంభం తర్వాత ఢిల్లీ నుంచి మొదటి విమానం షిర్డీకి వచ్చింది.
షిర్డీకి వెళ్లే భక్తులకు గమనిక, దర్శనం కొంతమందికి మాత్రమే
Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అ
స్వామీజీ కిడ్నాప్, రూ.20 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
Karnataka Swamiji kidnapped in a movie .. Twists beyond the movie : కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీని భక్తులే కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగు చూసింది. సినీ ఫక్కీలో తనకు గుండె నొప్పి వస్తోందని చెప్పి స్వామీజీ తప్పించుకుని గండం గట్టెక్కారు. బార్లీ జిల్లాలోని కప�