Home » Shiva sena
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�
కంగనా రనౌత్.. 1947లో భారత్కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది
అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ, టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ పార్లమెంట్ లోనే బెదిరించారని.. యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా హౌజ్ లో మాట్లాడితే జైలులో..
ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది.మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన,కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం మహారాష్ట్రలో �
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ ఆహ్వా�
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం పదవికి ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన అనంతరం శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాత్కాలిక సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయి�
శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌ
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండుపేజీల లేఖను పంపించారు. �
ముంబై : అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన పార్టీ స్పృష్టం చేసింది. అయోధ్య సమస్యను రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో మధ్యవర్తులు స�